• APNEWS
  • September 5, 2025
  • 17 views
తురకపాలెంలో వరుస మరణాలపై లోతుగా పరిశోధన

శని, ఆది వారాల్లో అన్ని రకాల వైద్య పరీక్షలు జరిపించండి సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి కొత్త కేసులు నమోదు కాకూడదు – అందరిలో నమ్మకాన్ని పెంచండి వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు అత్యవసర…

  • APNEWS
  • September 5, 2025
  • 33 views
బీసీ సంక్షేమ శాఖకు స్కోచ్ అవార్డు

* హర్షం వ్యక్తం చేసిన మంత్రి సవిత * బీసీలపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం ఈ అవార్డు అమరావతి : బీసీ సంక్షేమ శాఖకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు వరించింది. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధతమయ్యే నిరుద్యోగ బీసీ యువతకు…

  • APNEWS
  • September 5, 2025
  • 18 views
ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం

మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్సుకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ, సెప్టెంబరు 5: ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.…

  • APNEWS
  • August 19, 2025
  • 34 views
బార్ ల లైసెన్స్ రుసుములో భారీ తగ్గింపు…

• బార్‌ల కేటాయింపులో పారదర్శకతకు పెద్దపీట • దరఖాస్తు రుసుము రూ. 5 లక్షలకు తగ్గింపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు వరంలా మారిందని, లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు లైసెన్స్ ఫీజును బార్ యజమానులు…

  • APNEWS
  • August 12, 2025
  • 37 views
ఒంగోలుకు వచ్చిన రాంగోపాల్ వర్మ

తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు  చంద్రబాబు, పవన్ ఫొటోల మార్పింగ్ పై కేసు నమోదు  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్ ఫొటోల మార్ఫింగ్‌ కేసులో ఒంగోలు…

  • APNEWS
  • August 11, 2025
  • 77 views
వీరయ్య చౌదరి హత్య కేసు : ముందస్తు బెయిల్ తిరస్కరణ

ఒంగోలులో ఇటీవల సంచలనం కలిగించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ బాబుకు ముందస్తు బెయిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సురేష్ బాబు దాఖలు చేసిన ముందస్తు పిటిషన్ పై జస్టిస్…

  • APNEWS
  • August 8, 2025
  • 29 views
గిరిజన సంక్షేమంలో నూతన అధ్యాయం

పాడేరులో రేపు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం హాజరు కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, ఆగస్టు 08: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే గిరిజన ప్రాంతాల్లో నూతన అధ్యాయం ఆరంభమైంది. ఏజెన్సీ జిల్లాల్లోని ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

  • APNEWS
  • August 8, 2025
  • 32 views
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది

నాడు పెట్టుబడులు అడిగాను… నేడు పేదలకు సాయం చేయాలని కోరుతున్నాను నాటి జన్మభూమి సమాజం కోసం… నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సమావేశంలో ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు…

  • APNEWS
  • August 4, 2025
  • 46 views
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

•రాష్ట వ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లుఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి •పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రయాణించేందుకు అవకాశం •ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను ఐ.డి. ప్రూఫులుగా చూపించాల్సి ఉంటుంది •ఈ నెల 6 వ తేదీన…

  • APNEWS
  • August 4, 2025
  • 28 views
చంద్రబాబు అడిగారు… గడ్కరీ ప్రకటించారు

రాష్ట్రానికి రానున్న కొత్త రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర పర్యటనలో భారీ ప్రాజెక్టులను మంజూరు చేస్తూ ప్రకటన చేసిన కేంద్ర మంత్రి గడ్కరీ • హైదరాబాద్ – విజయవాడ రోడ్డు 6 లైన్లు చేస్తారు. ఖర్చు రూ.6700 కోట్లు • విజయవాడ –…